స్టోరీని రెండు పార్ట్ లగా చెప్పడం ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌

‘బాహుబలి’ నుంచి ఇలాంటి ప్రయత్నాలు విజయవంతంగా నడుస్తున్నాయి

ఇదే బాటలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’  చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది

ఆ దిశగా మూవీ యూనిట్ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం

ఈ విషయంపై గురించి  మాత్రం చిత్రబృందం అధికారికంగా ఎలాంటి  ప్రకటన చేయలేదు

నాగ్‌ అశ్విన్‌ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో తెరకెక్కిస్తున్నారు

వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్ గా నటిస్తుంది

ఈ చిత్రంలో కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపించనున్నారు