ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్ 1, 2 తేదీలలో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు

తరువాత, ఈ జంట ఢిల్లీ, ముంబైలలో రెండు రిసెప్షన్‌లు కూడా చేసుకున్నారు

ఈ జంట గత ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా  మాల్తీ మేరీకి తల్లిదండ్రులు అయ్యారు

ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ప్రియాంక

అక్కడ ఆమె భర్త నిక్ జోనాస్‌తో పాటు కెవిన్, జో జోనాస్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌ను రివీల్ చేసారు

జోనాస్ సోదరులు సెంటర్ స్టేజ్‌లోకి వెళ్లడంతో, ప్రియాంక మొదటి వరుసలో కుమార్తె మాల్తీ మేరీతో కలిసి కూర్చుని, వారిని ఉత్సాహపరిచారు

ప్రియాంక చోప్రా ఎట్టకేలకు ఈ కార్యక్రమంలో తన కూతురు మాల్తీ మేరీ ఫేస్ రివిల్ చేసింది

మాల్తీ మేరీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి