రాజముండ్రి చెందిన ప్రముఖ పెయింటర్ తాడోజు హరి గారి పెయింటింగ్ కు తాజాగా ప్రధాని మోదీ ఇంట్లో చోటు లభించింది 

ప్రధాని నేరాంద్ర మోదీని అయన తల్లి దివిస్తున్నట్లు తాడోజు హరి గారు గీశారు 

తాజాగా ఈ చిత్రం మోదీ ఇంటికి చేరింది 

ఇటీవలే మధ్య ప్రదేశ్ లో ప్రవాస భారతీయ దివాస్ సదస్సు జరిగింది

ఈ సదస్సులో ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ సమక్షంలో ఈ పెయింటింగ్ ని ప్రదర్శించారు