మన దేశం నుంచి ఇప్పటి వరకు ఐదుగురికి ఆస్కార్ అవార్డు దక్కింది

కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయా తొలిసారి ఆస్కార్ అందుకున్న భారతీయురాలు. 'గాంధీ' సినిమాకు అవార్డు దక్కింది

డైరెక్టర్ సత్యజిత్ రే సినిమా రంగానికి చేసిన సేవకు గానూ హానరీ ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కింది

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్

స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలోని 'జయహో'కుగానూ రైటర్‌ గుల్జర్ కు ఆస్కార్

స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టికి ఆస్కార్ దక్కింది

తాజాగా ఆరో ఆస్కార్‌  ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు సినిమాలోని 'నాటునాటు' పాటకు దక్కింది