ఎన్నో రోజుల ఎదురుచూపులు తర్వాత ఇటీవలే ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రీకరణ మొదలైన విషయం తెలిసిందే.

‘జనతా గ్యారేజ్‌’ లాంటి బ్లాక్ బూస్టర్  తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తోన్న చిత్రమిది.

జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం కీలక ఫైట్ సీన్స్ చిత్రీకరణ  మొదలైంది.

ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ తదితరుల ఈ చిత్రీకరణలో పాల్గునంటున్నారు.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొనడానికే జాన్వీ కపూర్‌ ముంబయి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది.

కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.