యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం మాచర్ల నియోజకవర్గం

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. డైరెక్టర్ ఏంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా..

ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.