మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాలను విడుదల చేసింది
హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో లభ్యం
ఈ వాహనంలో 50 సరికొత్త ఫీచర్స్
వీటిలో మొబైల్ యాప్ ద్వారా వాహనం ఎక్కడ ఉన్నదో, రూట్ ప్లానింగ్, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్, జీయో-ఫెన్సింగ్, వాహన మానిటరింగ్ వంటి ఫీచర్స్
ఈ యాప్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పనిచేయనుంది
ఈ మహీంద్రా వాహనం మైలేజీ 17.2 కిలోమీటర్లు