మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభం కానుంది

మొదటి మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ జట్లు తలపడనున్నాయి.

అయితే తొలి మ్యాచ్‌కు ముందు చెన్నైకు ఊహించని షాక్‌ తగిలింది

గాయం కారణంగా  కెప్టెన్‌ ధోని ఈ మ్యాచ్‌ ఆడట్లేదని సమాచారం

ప్రాక్టీస్‌లో ధోని ఎడమ కాలికి గాయమైనట్లు 'స్పోర్ట్‌స్టార్‌' తెలిపింది

 దీంతో తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని వైద్యబృందం సూచిస్తోందట

ధోని దూరమైతే స్టోక్స్‌ లేదా రుతురాజ్‌ చెన్నై పగ్గాలు స్వీకరించే అవకాశముంది