భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటన

1999లో అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్‌

భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగిన మిథాలీ

2019లో టీ20 క్రికెట్‌కు గుడ్‌ బై!

భారత్‌ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు

క్రికెటర్‌గా 23 ఏళ్ల ప్రయాణానికి వీడుకోలు

జీవితంలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటన