ఎంజీ మోటర్‌ ఇండియా ఓ సరికొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ)ను పరిచయం చేసింది

దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు (ఎక్స్‌షోరూం)

సింగిల్‌ చార్జ్‌పై దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది

మే 15 నుంచి బుకింగ్స్‌, ఆ తర్వాత డెలివరీలు ఉంటాయి

నలుగురు ప్రయాణించవచ్చు. రెండు డోర్లు మాత్రమే, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌

రెండు ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగులు, రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, 7 గంటల్లో పూర్తిగా చార్జ్‌

17.3 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-ఇయాన్‌ బ్యాటరీ, 250కిపైగా డెకల్‌, గ్రాఫిక్స్‌ డిజైన్స్‌ అందుబాటులో