మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం. 

2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర.

హన్మకొండ నుంచి మేడారం జాతరకు బస్సులు. 

ఈరోజు నుంచి ప్రత్యేక బస్సులు స్టార్ట్.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు. 

పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65