మాధురీ దీక్షిత్ కు ఇప్పటికీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు
కోట్లాది మంది ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్నారు
ముంబైలోని ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు
ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో కొత్త ఇల్లు
దాదాపు రూ. 48 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొన్నారు.
అపార్ట్ మెంట్ నుంచి అందంగా కనిపించే అరేబియా సముద్రం
ఎన్నో సదుపాయాలు కలిగిన విలాసవంతమైన ఇల్లు