కిడ్నీ సమస్యలు మహిళల్లోనే ఎందుకెక్కువ ?? కారణమేంటి ??

కిడ్నీ సమస్యలనేవి ఎందుకో మరి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ.

పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధులకు గురవడానికి కారణమైంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా కిడ్నీలకు హాని కలుగుతుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి.

యుూటీఐ సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.  

మహిళల్లో హార్మోనల్ మార్పులుంటాయి. ఫలితంగా హార్మోన్ అసమతుల్యత ఏర్పడి క్రానికి కిడ్నీ వ్యాధిగా మారవచ్చు.  

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఎక్కువగా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. మహిళల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. 

కిడ్నీ వ్యాధులు ఉత్పన్నమయ్యేందుకు కారణం కొన్ని వస్తువులు. ఈ విషయంలో నియంత్రణ అనేది చాలా ముఖ్యం.

కిడ్నీ వ్యాధి అనేది ఓ గంభీరమైన సమస్యగా మారుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ.