మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గోధుమ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించవచ్చు.

మధుమేహంతో బాధపడేవారు బరువు పెరిగితే  తప్పకుండా గోధుమ పిండితో చేసిన రోటీలను ప్రతి రోజు తినాల్సి ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు చాలా మంది తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా  వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు చెప్తున్నారు.

మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో ఓట్స్‌మీల్ తప్పనిసరిగా తీసుకోవాలి.

 ఓట్స్‌లో ఉండే ఫైబర్‌ శరీర బరువును నియంత్రించి రక్తం లో చెక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది.

మధుమేహం బారిన పడ్డవారు రోజు తీనే ఆహారాలో ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

ఫైబర్ లో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి.

శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తులు పడిపోయినప్పుడు శరీరంలో డయాబెటీస్‌ పెరుగుతుంది.

ఇలా పెరగడం వల్ల చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి.