మారిన ఫాస్టాగ్ రూల్స్ గమనించారా?
Balaraju Goud
20 March 2025
నాలుగు చక్రాల కంటే పెద్ద వాహనం నడుపుతున్న ప్రతి వ్యక్తి ఫాస్ట్ట్యాగ్ను ఉపయోగించడం తప్పనిసరి అయింది.
ఇక నుంచి ఫాస్టాగ్ లేకుండా టోల్ దాటితే నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలు, జామ్ల నుండి ఉపశమనం కలిగించడానికి 2014 లో భారతదేశంలో NHAI ద్వారా FASTag అమలవుతోంది.
హైవేలో ప్రయాణం సమయంలో ఫాస్టాగ్కు సంబంధించిన కొన్ని కొత్త నియమాలు 17 ఫిబ్రవరి 2025 నుండి అమల్లోకి వచ్చాయి.
టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు లేదా తర్వాత ఫాస్ట్ట్యాగ్ను బ్లాక్లిస్ట్ చేస్తే, లావాదేవీ తిరస్కరించడం జరుగుతుంది.
టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు ఫాస్ట్ట్యాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం బ్లాక్లిస్ట్లో ఉంటే, లావాదేవీ తిరస్కరించడం జరగుతుంది.
మీరు హైవే ప్రయాణం చేసినప్పుడు టోల్ ప్లాజా చేరుకోవడానికి కనీసం 60 నిమిషాల ముందు మీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోండి.
ఒక వాహనం ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే, బ్యాలెన్స్ పూర్తయిన తర్వాత కూడా టోల్ చెల్లించకపోతే, టోల్ ఆపరేటర్ దానికి బాధ్యత వహిస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో ఈ మంచు ప్రాంతాలు భూతల స్వర్గం.. ఒక్కసారైన చూడాలి..
ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా 100కుపైగా టీవీ ఛానెల్లు
ప్రపంచంలోని సొంత సైన్యం లేని దేశాలు ఇవే..!