రైతుల కోసం మహీంద్రా సరికొత్త పరికరం

మహీంద్రాకు చెందిన వ్యవసాయ సాంకేతిక విభాగ సంస్థ కృష్‌-ఈ.. తెలంగాణ మార్కెట్లోకి కృష్‌-ఈ స్మార్ట్‌ కిట్‌

ఈ పరికరంతో రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం

వీటితో పాటు జీపీఎస్‌ ఆధారంగా ట్రాకింగ్‌, స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడి

వ్యవసాయ రంగంలో తొలి ఐవోటీ పరిష్కార పరికరం ఇదే దీంతో వ్యవసాయదారులు మరింత సులభంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను నిర్వహించవచ్చు

ఈ పరికరం ధర రూ.4,995గా నిర్ణయించింది