లక్నవరం తీగల బ్రిడ్జీపై ఎంజాయ్ చేసేయ్యండి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావు మండలం. 

13వ శాతాబ్దంలో కాకతీయులు సరస్సు నిర్మించారు. 

సరస్సు మధ్యలో తీగల బ్రిడ్జీ. 

 వరంగల్ నుంచి 70 కి.మీటర్లు.

హైద్రాబాద్ నుంచి 260 కి.మీటర్లు.