దసరా మూవీ సెట్‏లో ఖరీదైన కానుకలు ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్..

న్యాచురల్ స్టార్ నానికి జోడిగా దసరా సినిమాలో నటిస్తుంది కీర్తి. 

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 

షూటింగ్ చివరి రోజు చిత్రయూనిట్‏కు మర్చిపోలేని కానుకలు ఇచ్చిందట. 

130 మందికి రెండు గ్రాముల గోల్డ్ కాయిన్స్ బహుమతులుగా ఇచ్చింది. 

ఇందుకోసం దాదాపు పదమూడు లక్షలు ఖర్చుచేసిందట. 

ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.