భారతదేశంలోని రెండో అతి ముఖ్యమైన దేవాలయం

వైష్ణోదేవీ ఆలయం త్రికూట పర్వతం దిగువన ఉంది

జమ్మూ నుంచి 42 కి.మీ దూరంలో ఉంది 

13 కిలోమీటర్ల ఎత్తులో వైష్ణో దేవి ఆలయం ఉంది

ఈ పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది

మార్చి నుంచి అక్టోబర్ నెలల మధ్య సందర్శనకు అనుకూలం

మంచును ఇష్టపడేవారు మరియు శీతాకాలంలో సందర్శించవచ్చు

కత్రాలో బస చేసేందుకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి

కత్రాలో సౌత్, నార్త్ ఇండియా ఫుడ్ అందుబాటులో ఉంటుంది