కేజిఎఫ్ చిత్రాలతో వెండి తెరకు పరిచయం అయ్యింది శ్రీనిధి శెట్టి.

మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ భామ.

2016లో మిస్ దివా సుప్రానేషనల్ కిరీటంతోపాటు మిస్ ఇండియా కిరీటాన్ని కూడా కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ అందాల నటి సౌందర్యానికి రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీనిధి తన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహజమైన గులాబీ, కలబంద మిస్ట్ ఉపయోగిస్తుంది.

తన చర్మాన్ని పునరుజ్జీవింపజేసేందుకు మాయిశ్చరింగ్ టోనర్‌ని ఉపయోగిస్తుంది ఈ బ్యూటీ.

సూర్యుని వల్ల శరీరానికి ఎలాంటి హాని రాకూడదని విటమిన్ సి సీరంని ఉపయోగితుంది ఈ అమ్మడు.

తన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎప్పుడు రిచ్ మాయిశ్చరింగ్ టోనర్‌ని వాడుతుంది ఈ అందాల తార.

ఈ బ్యూటీ క్వీన్ బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటుంది.

ఆమె ప్రతిరోజూ రాత్రి చర్మాన్ని శుద్ధి చేయడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ టోనర్‌ను ఉపయోగిస్తుంది.