ఎన్టీఆర్ తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్..
ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకుంది జాన్వీ కపూర్.
హిందీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా గుర్తింపు.
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపిక.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జాన్వీ.
తాజాగా మరో హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జాన్వీ కపూర్ నటించనుందట.
మహేష్, రాజమౌళి సినిమాలో జాన్వీని ఎంపిక చేశారట.
ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.