ముంబైలో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన సమంత.. షేక్ చేస్తోన్న రూమర్స్..
ప్రస్తుతం సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటున్న సమంత.
మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
అలాగే బాలీవుడ్ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
అలాగే బాలీవుడ్ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
త్రిబుల్ బెడ్ రూమ్ ఉన్న ఇంటిని భారీ ధరకు కొనుగులో చేసిందట.
ఆ ఇంటి కోసం దాదాపు రూ. 15 కోట్లు చెల్లించారని సమాచారం.
త్వరలోనే ముంబయికి మకాం మారుస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు.
మరీ ఈ రూమర్స్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
తెలుగు ఖుషి సినిమాలో నటిస్తోంది.