విమానంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక కాశ్మీర్ టూర్‌ ప్యాకేజీ

కాశ్మీర్‌ను సందర్శించడం కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది

ఈ విమానంలో ప్రయాణించే కాశ్మీర్ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 20, 2023 నుంచి ప్రారంభమవుతుంది

ఈ టూర్ ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహెల్‌గావ్‌లకు ప్రయాణంతో పాటు వసతి కూడా ఉంటుంది

ఈ పర్యటన మొత్తం 6 రోజుల పాటు 5 రాత్రులు ఉంటాయి

ఒకరి కోసం టూర్ బుక్ చేసుకుంటే రూ.40,450

అదే ఇద్దరు వ్యక్తుల కోసం అయితే ఒక్కొక్కరికి రూ.36,310

ముగ్గురు బుకింగ్‌ అయితే ఒక్కొక్కరికి రూ. 35,110 ఖర్చవుతుంది

5 నుంచి 11 ఏళ్ల పిల్లలు ప్రత్యేక బెడ్‌తో ఉన్న వ్యక్తికి రూ.27,700

5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు మంచం లేకుండా ఒక్కొక్కరికి రూ.25,340 ఛార్జ్