భారత్ తరపున 8వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా.. జాబితాలో అగ్రస్థానం ఎవరిదంటే?

300 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు వీరే..

రోహిత్ శర్మ - 414 టీ20 మ్యాచ్‌లు.

దినేష్ కార్తీక్ - 381 టీ20 మ్యాచ్‌లు.

ఎంఎస్ ధోని - 369 టీ20 మ్యాచ్‌లు.

విరాట్ కోహ్లీ - 368 టీ20 మ్యాచ్‌లు.

సురేష్ రైనా - 368 టీ20 మ్యాచ్‌లు.

శిఖర్ ధావన్ - 322 టీ20 మ్యాచ్‌లు.

రవిచంద్రన్ అశ్విన్ - 304 టీ20 మ్యాచ్‌లు

రవి జడేజా - 300 టీ20 మ్యాచ్‌లు. జడేజా టీ20 కెరీర్ ఇప్పటివరకు ఇలాగే సాగింది.