భారత్ తరపున 8వ క్రికెటర్గా రవీంద్ర జడేజా.. జాబితాలో అగ్రస్థానం ఎవరిదంటే?
300 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్లు ఆడిన భారత ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ - 414 టీ20 మ్యాచ్లు.
దినేష్ కార్తీక్ - 381 టీ20 మ్యాచ్లు.
ఎంఎస్ ధోని - 369 టీ20 మ్యాచ్లు.
విరాట్ కోహ్లీ - 368 టీ20 మ్యాచ్లు.
సురేష్ రైనా - 368 టీ20 మ్యాచ్లు.
శిఖర్ ధావన్ - 322 టీ20 మ్యాచ్లు.
రవిచంద్రన్ అశ్విన్ - 304 టీ20 మ్యాచ్లు
రవి జడేజా - 300 టీ20 మ్యాచ్లు. జడేజా టీ20 కెరీర్ ఇప్పటివరకు ఇలాగే సాగింది.