IPL 2022: భారీ ధరకు ఆ ప్లేయర్‌ను దక్కించుకునేందుకు ఆర్‌సీబీ స్కెచ్

IPL 2022 వేలంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై భారీ మొత్తంలో డబ్బు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఆటగాడిని తమతో తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

జాసన్ హోల్డర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లలో భాగంగా ఉన్నాడు.

ఆర్‌సీబీ జాసన్ హోల్డర్ కోసం రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

హోల్డర్ గత రెండు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్నాడు.