ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం
ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు
అక్బర్ కాలంలో 1571 నుంచి 1585 వరకు మొఘలుల రాజధానిగా ఉంది
రాజభవనాలు, అంతఃపురాలు, సభాప్రాంగణాలు, మసీదు చాలా ఫేమస్
కోటను నిర్మించడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది
అక్బర్ చక్రవర్తి ఈ నగరానికి ఫతేహబాద్ అని నామకరణం చేశాడు
తరువాత అది ఫతేపూర్ సిక్రీగా ప్రాధాన్యం సంతరించుకుంది
ఫతేపూర్ సిక్రీకి యునెస్కో గుర్తింపు లభించింది
భారతీయత సంస్కృతి సంప్రదాయంలో ఈ కోటను నిర్మించారు