టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన దిశగా టీమిండియా వేగంగా దూసుకుపోతోంది.

శ్రీలంకతో చివరి టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించనుంది.

స్వదేశంలో వరుసగా 15వ టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక జట్టుగా అవతరిస్తుంది.

2012లో ధోనీ సారథ్యంలో భారత్ చివరి సిరీస్‌ను కోల్పోయింది.

ఆస్ట్రేలియా జట్టు భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా 2004, 2008 మధ్య 10 టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది.