ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది
నరాలు తెగే ఉత్కంఠపోరులో ఒకేఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది
46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిది
క్లిష్ట సమయంలో మెహిది హసన్ బంతిని కేఎల్ రాహుల్ జార విడచి పరాజయానికి కారకుడయ్యాడు
దీంతో బంగ్లాదేశ్ 1-0 తేడాతో ఆధిక్యతను కైవసం చేసుకుంది
ఇక రెండో వన్డే డిసెంబర్ 7న జరగనుంది