జర్నీలో వీటిలో జోలికి అస్సలు వెళ్లొద్దు.. ఇబ్బంది పడుతారు..

ఎక్కవ దూరం ప్రయాణం చేసేవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ఆహారాలు ఫుడ్ పాయిజన్‌కు కారణం అవుతుంది. తినకూడని పదార్థాలేంటో తెలుసుకుందాం..

ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు.

మద్యం సేవించొద్దు.

గుడ్లు తినకూడదు.

మాంసాహారం తినడం వల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది.

సుగంధ ద్రవ్యాలను తినొద్దు. కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.

ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లను తినొద్దు.