ముందుగా పసుపు కొమ్ములను నీటిలో వేసి ఉంచాలి

ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తులసి, అల్లం జోడించాలి

గాలి చొరబడని సీసాలో మూడు రోజులు ఇలాగే ఉంచండి

ఆ తర్వాత ప్రతిరోజూ ఒకొక్క ముక్క పసుపు కొమ్మును తినండి

ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే పొట్ట సమస్యలు తొలగిపోతాయి