తాజాగా 68 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.

తెలుగు సినిమా బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో ‘నాట్యం’ సినిమా అవార్డుకు ఏమికా అయ్యింది.

ఇందుకుగాను సంధ్య రాజు అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  నాట్య కళాకారిణి సంధ్య రాజు..

తెలుగమ్మాయిగా పుట్టినందుకు గర్వంగా ఉంది అన్నారు.

తనకు 10 సంవత్సరాలు నుండే నాట్యం నేర్చుకున్నాను అని ,

ఈ అవార్డు వాళ్ళ తన గురువు గర్వపడతారు అని తెలిపింది.