ఉప్పెన సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి.
ప్రేక్షకులను అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంది.
దక్షిణాదిలో అగ్రకథానాయికలలోఒకరిగా దూసుకుపోతుంది కృతి.