టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు.

తన జీవితంలోని తదుపరి దశలోకి అడుగుపెట్టనున్నాడు. తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

అయితే కొద్ది రోజులుగా శర్వానంద్ కు కాబోయే భార్య గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని..

తాజాగా శర్వానంద్ కు నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.ఇంతకీ శర్వాకు కాబోయే భార్య ఎవరంటే..

పేరు రక్షిత రెడ్డి, హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కూతురు. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు శర్వా.

వీరి నిశ్చితార్థానికి మోగా పవర్ స్టార్ రామ్ చరణ్  దంపతులు , అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.