చక్కెరను అతిగా తీసుకుంటే పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
చక్కెరను అతిగా వాడితే శరీరంలో కేన్సర్ ట్యూమర్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఓ ప్రయోగంలో తేల్చారు
శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం.. మిఠాయిలు, తీపి పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలోకి వెళ్లిన చక్కెర పులిసిపోతుందట
అలా పులిసిపోయిన చక్కెరను మన శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు వాడుకుని శక్తిని పొందుతాయట
దీంతో మనుషుల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట
మరి ఇకనైనా చక్కెరను అతిగా వాడడం మానుకోండి