ద్రాక్షలతో మొటిమలు మటుమాయం కావడంతోపాటు.. చర్మం మెరిసిపోతుంది. దీనికోసం ఇలా చేయండి..

10-12 ద్రాక్ష పండ్లను మెత్తగా చేసి అందులో ముల్తానీ మట్టిని కలపాలి

అందులో కాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసి ప్యాక్ తయారు చేసుకోండి

ఈ ప్యాక్‌ని రాత్రి పడుకునే ముందు అప్లై చేసి.. గంటసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి