కాశీ విశ్వనాథునికి ప్రధాని మోడీ పూజలు

   ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శరీర బరువు మేరకు 60 కిలోల బంగారం డొనేట్‌ చేసిన అజ్ఞాత దాత

నెల రోజుల క్రితం బంగారం విరాళంగా ఇచ్చిన మోడీ అభిమాని

  37 కిలోల బంగారాన్ని ఆలయంలో లోపలి గోడకు బంగారు పూతగా వినియోగం

మిగిలిన 23 కిలోలు ప్రధాన ఆలయ నిర్మాణానికి ఉపయోగించనున్న అధికారులు