దేశీయ మార్కెట్‌లోకి ప‌ది సీట్ల కారు వ‌చ్చేసింది

తాజాగా భార‌త్ కార్ల త‌యారీ సంస్థ ఫోర్స్ బ్రాండ్ మోటార్స్‌.. సిటీ లైన్ పేరుతో ప‌ది సీట్ల కారు తీసుకొచ్చింది

 ఫోర్స్ సిటీలైన్ కారులో డ్రైవ‌ర్‌తోపాటు మ‌రో తొమ్మిది మంది ప్రయాణం చేయొచ్చు

ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 90 హెచ్పీ విద్యుత్‌, 250 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ గేర్‌బాక్స్‌

ఈ కారు ధ‌ర‌ను సుమారు ఫోర్స్ రూ.17.83 ల‌క్ష‌లు ఉండే అవకాశం

 ఫోర్స్ సిటీలైన్ కారులో డ్రైవ‌ర్‌తోపాటు మ‌రో తొమ్మిది మంది ప్రయాణం చేయొచ్చు