పిల్లల్లో చిరాకు, కోపమా? అందుకు కారణమిదే..?

ఈరోజుల్లో పిల్లల్లో కోపం బాగా పెరిగిపోతోంది. చీటికీమాటికీ చిరాకు పడుతున్నారు.

దీనికి అధిక రక్తపోటే కారణమని నిపుణులు అంటున్నారు.

12-16 ఏళ్లలోపు పిల్లలకు స్థూలకాయం కారణంగా అధిక రీక్షపోటు వంటి సమస్యలు వస్తున్నాయట.

జీవనశైలిలో గా మార్పులు, ఊబకాయం, ఆహారంలో సమతుల్యత లోపించడం..,

జంట పుడ్‌, కూల్ డ్రింక్స్ ,  అధికంగా తీసుకోవడం దీనికి కారణం.

మొబైల్ ఎక్కువగా వాడటం యుక్తవయసులోని పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

తల్లిదండ్రులపై, ఇతరులపై చిరాకు పడటం, ఏ విషయం చెప్పినా.

కోప్పడటం, చిన్న విషయాలకే అరవడం వంటివి చేస్తారు.

అంతేకాకుండా హృదయ స్పందనలో మార్పులు, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి.