వంశి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’

అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మస్తున్న ఈ చిత్రంలో నూపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

ఈ చిత్రంలో రేణూ దేశాయ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు

తాజాగా ఈ మూవీ చివరి షెడ్యూల్‌  వైజాగ్‌లో మొదలయింది

రాత్రిపూట జరుపుతున్న ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణమంతా నటిస్తున్నారు

ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం

1970ల నేపథ్యంలో సాగె ఈ చిత్రం స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది

ఈ టైటిల్‌ రోల్ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు  రవితేజ