ఓటీటీలో ‘విమానం’ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

సముద్రఖని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ ప్రధానపాత్రల్లో వచ్చిన చిత్రం ‘విమానం’.

శివ ప్రసాద్ యానాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో మీరా జాస్మిన్ ఓ ముఖ్య పాత్ర పోషించారు.

ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.

జూన్ 9న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.

కాగా ఈ చిత్రం తాజాగా  ఓటీటీలో  కూడా విడుదలైంది.

శుక్రవారం (జూన్ 30) నుంచి ఈ చిత్రం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ విషయాన్ని ఓ ప్రత్యేక వీడియోతో తెలిపింది జీ5.