గదర్‌ పార్ట్ 3 అప్‌డేట్.. అభిమానులను అలర్ట్ చేసిన  విద్యా బాలన్‌..

TV9 Telugu

22 January 2024

సన్నీ డియోల్‌, అమిషా పటేల్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బాలీవుడ్ భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం గదర్‌ 2.

ఈ చిత్రం 500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఘన విజయం సాదించింది. దింతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

చిత్రయూనిట్ కూడా వీలైనంత త్వరగా త్రీక్వెల్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. స్క్రీప్ట్ వర్క్‌ కూడా పూర్తి కావచ్చింది.

త్వరలోనే గదర్‌ పార్ట్ 3కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు.

ది డర్టీ పిక్చర్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు విద్య బాలన్. తెలుగులో ఎన్టీఆర్: కథానాయకుడు, ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రాల్లో నటించింది.

తాజాగా తన పేరుతో క్రియేట్ అయిన ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ విషయంలో అభిమానులను అలర్ట్ చేశారు నటి విద్యా బాలన్‌.

ఫేక్ అకౌంట్‌ నుంచి ఇండస్ట్రీ ప్రముఖులు, విద్యా ఫ్యామిలీ మెంబర్స్‌కు మెసేజ్‌లు వెళ్లటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

దీంతో ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులకు సూచించారు విద్యా బాలన్‌.