18 September 2025

గత్తరలేపిందిరోయ్.. సీరియల్లో లేడీ విలన్.. హీరోయిన్లకు మించిన క్రేజ్

Rajitha Chanti

Pic credit - Instagram

సీరియల్ బ్యూటీ.. కానీ అందం, ఫిట్‌నెస్ లో మాత్రం హీరోయిన్లకు మించిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే మెంటలెక్కాల్సిందే.

బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. సీరియల్లో లేడీ విలన్.. కానీ గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

ఆమె మరెవరో కాదండి కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి. ఈ సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటనతో కట్టిపడేసింది.

కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి... అక్కడ పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. 

ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ ప్రకటించలేదు. కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. అందం, ఫిట్‌నెస్ విషయంలో ఈ అమ్మడు హీరోయిన్లకు మించిపోయింది.

ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటు చీరకట్టులో, ఇటు మెడ్రన్ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తుంది. 

సోషల్ మీడియా, యూట్యూబ్ లో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ జనాలకు దగ్గరవుతుంది. శోభా శెట్టికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.