దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో కి ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలు కింద కూడా మారిపోతుంటారు.

ఇప్పుడు బిగ్ బాస్ ఏడవ సీజన్ రాబోతోంది.

తాజాగా ప్రముఖ యూట్యూబర్, బోల్డ్ బ్యూటీ సరయు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని సరయు బయట పెట్టారు

ప్రస్తుతం ప్రసారమవుతున్న రియాల్టీ షోలన్నీ కూడా అబద్ధమని ఆమె చెప్పారు.

డబ్బులు ఇచ్చి మరీ ప్రమోట్ చేసుకుంటారని, షో కి వస్తారని చూసే వాళ్ళందరూ నమ్మి పిచ్చోళ్ళు అవుతామని సరయు అన్నారు.

ఎందుకంటే తను ఈ షో కి వెళ్లాను అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు అని చెప్పింది.

సరయు బిగ్ బాస్ 5 లో అలానే ఓటిటిలో కూడా పాల్గొని అందర్నీ అలరించింది.

ఈ రెండు సీజన్స్ లో కూడా ఆమె మధ్య లోనే బయటికి వచ్చేసింది.