చీరలో అందానికి పుట్టినిళ్లులా ఆకట్టుకుంటున్న రష్మిక.. 

12 December 2023

5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేటలో కొడవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మిక మందన్న.

ఈమె తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మదన్ రష్మిక. కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

బెంగుళూరులోని M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.

2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2018లో నాగ శౌర్యకి జోడిగా తెలుగు కామెడీ డ్రామా చలో చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ వయ్యారి.

అదే ఏడాది విజయ్ దేవరకొండ సరస గీత గోవిందం అనే తెలుగు చిత్రంలో కథానాయకిగా బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ.

2020లో మహేష్ సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ చిత్రాల్లోకథానాయకిగా మరో రెండు హిట్స్ అందుకుంది ఈ భామ.

2021లో బన్నీకి జోడిగా పుష్ప చిత్రంతో నేషనల్ స్థాయిలో క్రేజ్ పొందింది. తాజాగా బ్లాక్ బస్టర్ యానిమాల్ చిత్రం బాలీవుడ్ లో అడుగుపెట్టింది.