ఆ హీరోల సినిమాల వదులుకున్నందుకు ఇప్పటికి బాధపడుతున్న

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు

ఇక తెలుగులో ఈమె నటించిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆ స్టార్ హీరోలతో నటించే అవకాశం మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని తెలిపారు.

ఈమె మిస్ చేసుకున్నటువంటి ఆ స్టార్ హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటంటే

చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో ఈమెకు అవకాశం రాగా ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు

కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

అయితే కొన్ని కారణాలు వల్ల ఈ సినిమాఅవకాశాన్ని కూడా వదులుకున్నారని తెలిపారు

అయితే అనంతరం ఈమె విజయ్ హీరోగా వారసుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.