ఆహా అనిపిస్తున్న రష్మీ స్టన్నింగ్ ఫోటోలు ..
Prudvi Battula
Credit: Instagram
07 February 2025
27 ఏప్రిల్ 1988ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూతల స్వర్గం విశాఖపట్నంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది రష్మీ గౌతమ్.
ఈ వయ్యారి భామ తల్లి ఒడిస్సాకి చెందినవారు. ఈ ముద్దుగుమ్మ తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచుతురాలు.
2002లో హోలీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ వయ్యారి.. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
2016లో గుంటూరు టాకీస్ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా నటించింది. తర్వాత అంతం, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ లో చేసింది.
2007లో యువ షోతో బుల్లితెర కెరీర్ మొదలుకొని ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా ఎదిగింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ఈ వయ్యారి భామకి బాగా వర్కౌట్ అయింది.
తరుచూ ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫిల్మ్ స్టూడియోస్ ప్రపంచంలోనే అతి పెద్దవి..
బాలయ్య పక్కన లీడ్ రోల్.. అవకాశాలు మాత్రం నిల్.. ఎవరా భామలు.?
ప్రపంచంలోనే భారీ వసూళ్లతో సత్తా చాటిన టాప్ 10 సినిమాలు..