ఆ నింగిలో నక్షత్రాలు నేలకు జాలువారి తనలా మారాయేమో అనిపించేలా రష్మీ..

టెలివిజన్ స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్.

హోలీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.

తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది.

కరెంటు, బిందాస్, గురు వంటి చిత్రాల్లో నటించింది.

2007లో యువ షోతో టెలివిజన్ లో అడుగుపెట్టింది.

2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇందులో యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది.

గుంటూరు టాకీస్, అంతకు మించి, బోమ్మ బ్లాక్ బస్టర్ చిత్రల్లో కథానాయకిగా నటించింది.

తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలకు కురాళ్లు ఫిదా అవుతున్నారు.