TV9 Telugu

04 February 2024

రకుల్ పెళ్లికి బ్రేక్.! మోదీనే కారణం.

చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళికి రెడీ అయ్యింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ .

కెరీర్ లో పీక్స్ చూస్తున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్ళికి రెడీ అయ్యింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఈ అమ్మడు ప్రేమలో ఉంది.

వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా కాలం సీక్రెట్ గా ఉన్నప్పటికీ మీడియా కంట చాల సార్లు కలిసి కనిపించారు.

ఇక ఈ జంట పెళ్ళికి రెడీ అయ్యింది. అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. అయితే..

రకుల్, జాకీ భగ్నానీ డెస్టినేష్ వెడ్డింగ్ గోవాలో జరగడానికి ప్రధాని మోదీనే కారణం అని తెలుస్తోంది.

మోదీ సెలబ్రెటీలు తమ ముఖ్యమైన ఈవెంట్లను ఇండియాలోనే జరుపుకోవాలని సూచించడంతో రకుల్, జాకీ పెళ్లి గోవాకు షిఫ్ట్ అయ్యిందని తెలుస్తోంది.