పెళ్ళైనా తగ్గేదే లే అంటున్న రకుల్.. పిక్స్ అదిరిపోయాయిగా..
Rajeev
29 June 2024
ఒకానొక టైంలో తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించింది.
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది.
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు సినిమాలు తగ్గించింది.
తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆతర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ప
ెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా జిమ్ ఫోటోలను వదిలింది.
ఇక్కడ క్లిక్ చేయండి