02 December 2023

బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న రాజశేఖర్ కూతురు 

బుచ్చిబాబు డైరెక్షన్లో.. పంజా వైష్ణవ్ తేజ్‌.. కృతి షెట్టి జంటగా నటించిన ఫిల్మ్‌ ఉప్పెన. 

అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంది

అలాంటి ఈసినిమాలో హీరోయిన్‌గా మొదట రాజశేఖర్‌ కూతురు శివానీనే అనుకున్నారట డైరెక్టర్ 

అయితే ఉప్పెన స్టోరీ లైన్‌ నచ్చినా.. ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉండడంతో... ఆమె నో అన్నారట. 

కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక... బోల్డ్ సీన్స్ లేకుండా.. ఉండడంతో షాకయ్యారట. 

దాంతో పాటే ఈ సినిమా ఎందుకు మిస్ చేసుకున్నా అంటూ ఫీలయ్యారట.